బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ స్వాధీనం చేసుకోలేరు : అమిత్ షా


డిసెంబర్
9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్ - చైనాల మధ్య జరిగిన ఘర్షణపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. భారతీయ జనతా పార్టీ(BJP) అధికారంలో ఉన్నంత  కాలం ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ స్వాధీనం చేసుకోలేరని అన్నారు. 

"ఇవాళ భారత దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మన ప్రభుత్వం ఉన్నంత కాలం ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ స్వాధీనం చేసుకోలేరు. డిసెంబర్ 8-9 మధ్య రాత్రి (అరుణాచల్ ప్రదేశ్‌లో) మన భారత ఆర్మీ దళాలు చూపిన పరాక్రమానికి నేను వందనం చేస్తున్నాను" అని అన్నారు అమిత్ షా

ఈ తవాంగ్ ఘర్షణలో 300 మంది చైనా సైనికులను తరిమికొట్టారు భారత సైనికులు. 


0/Post a Comment/Comments