టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు...

టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు. ఉదయం 5.30 గంటల నుంచీ బోవెన్‌పల్లిలోని ఆయన నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఐటీ          అధికారులు సోదాలు చేస్తున్నారు.
సమాచారం మేరకు 50 ఐటీ బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి.
మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, యూనివర్సిటీ, కాలేజీల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు .

ఇటీవలే గ్రానైట్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి టీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవీంద్ర ,టీఆర్ఎస్ మంత్రి గంగుల కమల్కర్‌ నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. 

0/Post a Comment/Comments