‘రోజ్‌గార్ యోజన’ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని మోదీ

pm rojgar mela 2022 narendra modi govt jobs politics meter

రోజ్‌గార్ మేళాలో రిక్రూట్ అయిన 71,000 మందికి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందజేయనున్నారు.

నవంబర్ 22న దేశవ్యాప్తంగా 45 చోట్ల నిర్వహించే రోజ్‌గార్ మేళాలో భాగంగా రిక్రూట్‌మెంట్లకు దాదాపు 71,000 అపాయింట్‌మెంట్ లెటర్లను వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారు. 

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ మినహా, దేశవ్యాప్తంగా 45 స్థానాల్లో కొత్త నియామకాలకు సంబంధించిన నియామక పత్రాలు పంపిణీ చేయబడతాయి.

'PM రోజ్‌గార్ మేళా' అనేది భారత కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉపాధి పథకం. ప్రధాని మోదీ అక్టోబర్ 22, 2022న ఈ పథకాన్ని ప్రారంభించారు. పీఎం రోజ్‌గార్ మేళా 2022 ఫేజ్ 1లో భాగంగా 10 లక్షలకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందజేస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

0/Post a Comment/Comments